Hits: 4807
Print

యోహాను సువార్త మొదటి అధ్యాయం లోని మొదటి 18 వచనాలను ఆధారం చేసుకొని, ఈ సందేశంలో దేవుడు శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడని, ఆయనే యేసుక్రీస్తు అని, ఈ కృపాసత్య సంపూర్ణతయే ఆయనను ఇతర మతాలలో బోధించబడిన దేవుళ్ళనుండి వేరుచేసే గుణ లక్షణం అని, కాబట్టి ఆ శరీర ధారి అయిన యేసుక్రీస్తు మాత్రమే నిజ దేవుడు, రక్షణకు ఏకైక మార్గమని వివరించబడింది. వినండి , సువార్త ఆహ్వానంగా ఇతరులకు షేర్ చేయండి.

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి