అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి -నా యేలినవాడా రాజా , అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను . దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి
అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును.