సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను
మత్తయి 26:20

సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను.

లూకా 22:14

ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయన తోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి .