సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను.
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయన తోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి .