ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను .