అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.
శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,
హోరేబునుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషుబర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.